Wednesday, July 02, 2008

మత రాజకీయాలు


అమరనాథ్ దేవాలయానికి వంద ఎకరాల భూమి ఇవ్వడము కాశ్మీరు లో రాజకీయ సంక్షోబానికి దారి తీసింది . ముఫ్తీ మహమద్ సయీద్, అతని కూతురు మహబూబ లకు కోపం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు వుపహరించుకున్నారు. అలామద్దతు వుపహరించడానికి వాళ్ళు చెప్పిన కారణం ఆ వంద ఎకరాల భూమి లో హిందువులు ఎక్కువయి demographic composition మారుతుందట .మరి కాశ్మీర్ హింస కారణంగా వేళల్లో కాశ్మీరీ పండితులు వలసపోయినప్పుడు వీళ్ళు ఏమయ్యారు?







No comments: